News
మళ్ళీ క్రమంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కేసు నమోదు కావడంతో అంతా షాకవుతున్నారు.
భైరవం మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బెల్లకొండ శ్రీనివాస్.. డైరెక్టర్ విజయ్పై ప్రశంసలు ...
విశాఖపట్నంలో మే 23న ప్రగతి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 2000 పైగా పోస్టులు, 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయి.
LSG vs SRH: ఐపీఎల్ 2025లో లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య పోరు. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టుకు ఈ మ్యాచ్ ...
త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించిన మల్లారెడ్డి సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం లో పుణ్య స్నానమాచరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి. అనంతరం కాళేశ్వర ముక్తిశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..
తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. గిరిజనులకు సాగు నీటి కోసం ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ...
తిరుమలలో ఆర్జిత సేవలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. తిరుమలలో సుప్రభాతం, అష్టాదలపాదప్మారాధన, అర్చన, తోమాల సేవలకు ...
శని గ్రహం ప్రభావం తగ్గించేందుకు నీలమణి ధరించడం మంచిదని పండిట్ నంద్ కిశోర్ ముద్గల్ సూచించారు. శని జయంతి రోజున (మే 27) శుద్ధి ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉగ్రవాద అనుమానితుల కదలికలపై ఇంటెలిజెన్స్ శాఖ అలర్ట్ అయ్యింది. విజయనగరం మరియు హైదరాబాద్కు చెందిన ...
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ప్రాంతాన్ని కేటీఆర్ సందర్శించారు.
తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. గిరిజనులకు సాగు నీటి కోసం ఇందిర సౌర గిరి జల వికాస పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ...
సతీష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో కిటికీల గ్లాసు రకాల గురించి వివరించారు. ఫ్లోట్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results