News
మళ్ళీ క్రమంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కేసు నమోదు కావడంతో అంతా షాకవుతున్నారు.
భైరవం మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బెల్లకొండ శ్రీనివాస్.. డైరెక్టర్ విజయ్పై ప్రశంసలు ...
విశాఖపట్నంలో మే 23న ప్రగతి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 2000 పైగా పోస్టులు, 20కి పైగా కంపెనీలు పాల్గొంటాయి.
LSG vs SRH: ఐపీఎల్ 2025లో లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య పోరు. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టుకు ఈ మ్యాచ్ ...
తిరుమలలో ఆర్జిత సేవలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. తిరుమలలో సుప్రభాతం, అష్టాదలపాదప్మారాధన, అర్చన, తోమాల సేవలకు ...
శని గ్రహం ప్రభావం తగ్గించేందుకు నీలమణి ధరించడం మంచిదని పండిట్ నంద్ కిశోర్ ముద్గల్ సూచించారు. శని జయంతి రోజున (మే 27) శుద్ధి ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉగ్రవాద అనుమానితుల కదలికలపై ఇంటెలిజెన్స్ శాఖ అలర్ట్ అయ్యింది. విజయనగరం మరియు హైదరాబాద్కు చెందిన ...
సతీష్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో కిటికీల గ్లాసు రకాల గురించి వివరించారు. ఫ్లోట్ గ్లాస్, లామినేటెడ్ గ్లాస్, ...
Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వయంగా ఉచిత బస్సు పథకం గురించి ప్రకటన చెయ్యడంతో.. ఇక మహిళలు.. ఫుల్ ...
Indira Giri Jalavikasam: తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా, ప్రతిపక్షాలకు నచ్చట్లేదు. ప్రతీ దాన్నీ విమర్శిస్తూనే ఉన్నాయి. ఆ తిట్లు ...
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో 500 సంవత్సరాల రామ ఆలయ ఉద్యమ చరిత్ర, త్యాగాలు మరియు చట్టపరమైన పోరాటాలను ఒక పెద్ద రాయిపై మరియు ఇత్తడి పలకలపై చెక్కారు.
జాతి, వృత్తి, స్థానం లేదా లింగ భేదం లేని అందరు వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలియజేశారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results